అన్న క్యాంటీన్లకు ప్రతి ఏటా రూ.కోటి ఇస్తానన్న ప్రముఖ వ్యాపారి.. ఆయనకు రూ.100 కోట్లు ఆదాయం

1 year ago 40
Andhra Pradesh Donations For Anna Canteens: అన్న క్యాంటీన్లలో పేదలకు పట్టెడన్నం పెట్టే మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గుడివాడ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించిన ఆయన.. ప్రజలు అన్న క్యాంటీన్లకు డిజిటల్‌ విరాళాలివ్వొచ్చని చెప్పారు. విరాళాలు అందజేసేందుకు ఏర్పాటు చేసిన బ్యాంక్‌ ఖాతా నెంబరు, ఇతర వివరాలను ఆయన వెల్లడించారు. మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి, కృష్ణా జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. దండమూడి చౌదరి అనే వ్యక్తి రూ.5,07,779 విరాళం అందజేశారు. ఏటా ఆగస్టులో ఈ మొత్తాన్ని ఐదేళ్లపాటు అందిస్తానన్నారు.
Read Entire Article