అన్నదాత సుఖీభవ పథకం.. అప్పటి వరకే అర్హుల గుర్తింపు.. త్వరపడండి.!

10 months ago 23
ఏపీలో టీడీపీ కూటమి సర్కారు మరో హామీ అమలుకు సిద్ధమైంది. అన్నదాతలకు అండగా అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే అమలు చేయనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ఇప్పటికే రైతుల గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మే 20లోగా అర్హులైన రైతులు తమ వివరాలు అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. స్థానికంగా ఉండే రైతు సేవా కేంద్రాలలో అర్హులైన రైతులు తమ వివరాలు అందజేయాలని కోరుతున్నారు.
Read Entire Article