అన్నదాతలూ ఈ విషయం తెలుసా..? వరి కంటే ఆ పంటలే ఎక్కవ లాభదాయమట..!

1 month ago 4
వరి పంట సాగు చేయటం కంటే చిరు ధాన్యాలు, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయటం ద్వారా ఎక్కువ లాభాలొస్తాయని జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్ నివేదికలో వెల్లడైంది. వరి సాగుపై కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని.. రైతులు ఇతర పంటలపై సాగు చేయాలన్నారు. వరిత పోలిస్తే చిరు ధాన్యాలు వల్ల ఎక్కవ లాభాలు ఉంటాయని చెప్పారు.
Read Entire Article