అన్నమయ్య జిల్లా విషాద ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

1 year ago 27
భార్యాభర్తల మధ్య తలెత్తిన అనుమానాలతో మూడు నిండు ప్రాణాలు బలైపోయenr. రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న విషాద ఘటనకు భర్త వేధింపుల కారణమని ప్రాథమికంగా నిర్దారణ అయ్యింది. ఉపాధి నిమిత్తం ఐదేళ్ల కిందట పిల్లలను నాన్నమ్మ తాతల దగ్గర వదిలిపెట్టి వెళ్లిన దంపతులు.. ఏడాదిన్నర కిందటే తిరిగొచ్చారు. పిల్లలను చూసుకోడానికి భార్య ఇక్కడ ఉండిపోగా.. భర్త మళ్లీ కువైట్ వెళ్లాడు. కానీ, అప్పటి నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.
Read Entire Article