Annavaram Temple Six Priests Suspend: అన్నవరం ఆలయానికి చెందిన ఆరుగురు వ్రత పురోహితులను విధుల నుంచి తొలగించారు. పాలకొల్లులో నిర్వహించిన ఉచిత సామూహిక వ్రతాల సందర్భంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రుజువవడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ సంఘటనపై గుమాస్తాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో త్రినాథరావు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.