అబ్దుల్ కలాం కూడా తిరుమలలో ఆ పని చేశారు.. లడ్డూ వివాదంపై బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

1 year ago 34
తిరుమలలో నెలకొన్న లడ్డూ వివాదంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లడ్డూ వివాదం రాజకీయ రంగు పులుముకోగా.. సుప్రీం కోర్టు కూడా ఏపీ ప్రభుత్వానికి చురకలంటించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రపతి హోదాలో తిరుమలకు వచ్చిన అబ్దుల్ కలాం కూడా.. డిగ్లరేషన్ ఇచ్చారని లక్ష్మణ్ గుర్తు చేశారు.
Read Entire Article