అమరావతి: మంత్రి ముందే ఆగిన రాజధాని రైతు గుండె.. విషాదం..

2 months ago 9
ఏపీ రాజధాని అమరావతిలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు. మందడం గ్రామసభలో మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కిన రామారావు అనే రైతు.. తమను ముంచేశారంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. అక్కడే కుప్పకులిపోయారు. దీంతో అతడిని వెంటనే మంత్రి కారులో ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆలోపే రామారావు మృతి చెందారు. ఈ సంఘటనతో మందడంలో తీవ్ర విషాదం నెలకొంది.
Read Entire Article