అమరావతి రైతులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బులు జమ

6 months ago 10
Amaravati Assigned Lands Farmers Tenancy: అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. మూడేళ్ల తర్వాత వారి అకౌంట్‌లలో కౌలు డబ్బులు జమ అయ్యాయి.. మొత్తం 1,234 మంది అసైన్డ్‌ రైతులకు డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేశారు. మిగిలిన రైతులకు సంబంధించిన అంశాలను పరిశీలించి త్వరలోనే డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు సీఆర్డీఏ అధికారులు. సీఐడీ కేసు కారణంగా గత మూడేళ్లుగా అమరావతి అసైన్డ్ భూముల రైతులకు కౌలు చెల్లించలేదు.
Read Entire Article