అమరావతిలో శ్రీవారి ఆలయం విస్తరణ.. అచ్చం తిరుమల మాదిరిగానే

9 months ago 22
అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భూమిపూజ చేశారు. 260 కోట్ల రూపాయలతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు ఇక్కడ నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వెంకటేశ్వరస్వామి సంకల్పంతోనే అమరావతి ఏర్పడిందని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Entire Article