అయ్యో పాపం.. ఆ టాబ్లెట్లు యువతి ప్రాణాలు తీశాయి.. డోస్ ఎక్కువ కావడంతోనే!

2 months ago 9
Anantapur SKU Student Died With Heart Attack: అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్థిని మాధుర్య అధిక మోతాదులో మందులు వాడటం వల్ల గుండెపోటుతో మరణించింది. ఆమె ఒబేసిటీ, చర్మ సంబంధిత వ్యాధికి టాబ్లెట్లు వాడుతున్నారట. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో సోమవారం సెలవు ప్రకటించి, పీజీ పరీక్షలను వాయిదా వేశారు. మరోవైప బాగేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Entire Article