Kurnool Farmers Rs 8 Lakhs Cyber Cheating: రంగస్వామి అనే రైతు తన కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల పాలు చేసుకోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నాడు. మిరప పంట అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంకులో వేయించుకున్నాడు. సిమ్ కార్డు సమస్యతో అసలు కథ మొదలైంది. ఖాతాలో డబ్బులు మాయం కావడంతో లబోదిబోమంటున్నాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. ఈ దుస్థితికి కారణమైన ఆ చిన్న పొరపాటు ఏమిటి?