అరుణాచలం గిరి ప్రదక్షిణంలో దారుణం.. రూ.500 కోసం తెలంగాణ యువకుడి హత్య

8 months ago 17
తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న తెలంగాణ భక్తుడు విద్యా సాగర్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం రూ.500 కోసం ఆ రాష్ట్రానికే చెందిన ఇద్దరు యువకులు కిరాతకానికి పాల్పడ్డారు. కత్తితో దాడి చేసి పారిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యా సాగర్ మరణించాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో తెలుగు భక్తుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article