అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. ప్రభుత్వ వైఫల్యమే: మంత్రి కేటీఆర్

2 months ago 3
చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రంగరాజన్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో సేవలు చేస్తోందని.. అలాంటి ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని.. రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ముసుగులో ఉన్న ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article