అలిపిరి వద్ద అపచారం..! అది శ్రీమహావిష్ణువు విగ్రహమా.. శనీశ్వరుడిదా? క్లారిటీ ఇదే..

11 months ago 20
తిరుపతిలో మరో వివాదం రాజుకుంది. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహం పడేశారంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలతో వ్యవహారం చర్చనీయాంశమైంది. అలిపిరి వద్ద మహాపచారం జరిగిందంటూ భూమన ఆరోపణలు, వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందిస్తూ.. అది మహావిష్ణువు విగ్రహం అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. అది శనీశ్వరుడి విగ్రహమని క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article