టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా నిర్మించిన పెంట్హౌస్ని కూల్చి వేస్తామంటూ నోటీసుల్లో పేర్కొంది. అల్లు కుటుంబం.. జూబ్లీహిల్స్లో నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్ భవనంలో.. తాజాగా పెంట్హౌస్ నిర్మించారు. అయితే దీని నిర్మాణం కోసం అనుమతులు తీసుకోనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారు అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో తెలుపుతూ వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు