అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించమంటారా.. ఏపీ మంత్రికి నారా లోకేష్ వార్నింగ్, ఏమైందంటే

1 month ago 3
Nara Lokesh On Ramanaidu Health: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సెలైన్‌ బాటిల్‌ చేతికి పెట్టినప్పుడు వినియోగించే కాన్యులాతో కనిపించారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారా లోకేష్ ఏం జరిగిందని ఆరా తీశారు. 'విశ్రాంతి తీసుకుంటావా లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటావా అన్నా' అంటూ నారా లోకేష్ రామానాయుడికి సరదాగా చమత్కరించారు.. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article