అసైన్డ్ భూములకు పట్టాలు.. భారీగా దరఖాస్తులు.. అర్హులు వీరే..

6 months ago 9
తెలంగాణలో అసైన్డ్ భూమి అనేది ప్రభుత్వం నిరుపేదలు, భూమిలేని కుటుంబాలు, వెనుకబడిన వర్గాలకు జీవనోపాధి కోసం ఉచితంగా కేటాయించే భూమి. ఈ భూమిని కేటాయించే ప్రధాన ఉద్దేశం పేదలు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందడం. వీటిని ముఖ్యంగా భూమి లేని కూలీలకు, పేద రైతులకు, వితంతువులు, వికలాంగులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి కేటాయిస్తారు. ఈ భూములను వేరే వాళ్లకు అమ్మడానికి వీలు లేదు. అయితే చాల కాలంగా ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారి కోసం ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article