ఆ అధికారులకు జగన్ వార్నింగ్.. సప్తసముద్రాల అవతల ఉన్నా వదలనని హెచ్చరిక

2 months ago 3
YS jagan Warning: కిడ్నాప్ ఆరోపణల వ్యవహారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగళవారం ఉదయం వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. 30 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన జగన్.. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అన్యాయంగా వ్యవహరిస్తున్న పోలీసులకు, అధికారులకు వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article