ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు అదనంగా జీతం

1 month ago 5
AP Govt Contract Employees 100 Percent Gross Salary: ఏపీ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. మొత్తం 1560 మందికి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి టైమ్ స్కేల్ అమలుతో 2023 -2024లో తగ్గిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుతో పాటుగా ఇతర కారణాలతో వీరందరికి పూర్తి వేతనం ఇవ్వడంతోపాటు అరియర్స్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా రూ.21.51 కోట్ల అదనపు భారం పడుతోంది.
Read Entire Article