ఆ ఐపీఎస్‌లకు డీజీపీ మెమోలు.. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో ఉండాలని ఆదేశం

1 year ago 32
DGP issued memos to Waiting ips officers in Andhra pradesh: వెయిటింగ్‌ లిస్టులో ఉండి హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ మెమోలు జారీ చేశారు. మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులకు మెమోలు జారీచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సాయంత్రం డ్యూటీ ముగిశాక అటెండెన్స్ రిజిస్ట్రీలో సంతకాలు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. మరోవైపు అనంతపురం జేసీగా డి. హరితకు ఇచ్చిన పోస్టింగును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Read Entire Article