ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. మరో ఉద్యోగి తొలగింపు.. కారణం ఇదే..

6 months ago 8
తెలంగాణలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అమలులో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాలోని భీమారం మండలంలో.. నిజమైన లబ్ధిదారులకు బదులు తప్పుడు సమాచారం నమోదు అయినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామ కార్యదర్శి పుష్పలత, కారోబార్ రాజేష్ ఈ తప్పులకు కారణమైనట్లు గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. రాజేష్‌ను విధుల నుంచి తొలగించారు. పుష్పలతను సస్పెండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పథకం అమలులో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
Read Entire Article