ఆ టెంపుల్ సమీపంలో కొత్త రైల్వే స్టేషన్.. దసరా రోజున ప్రారంభం, కేంద్రమంత్రి కీలక ప్రకటన

9 months ago 20
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త. కొమురవెల్లి రైల్వే స్టేషన్ త్వరలో అందాబులోకి రానుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది దసరా రోజున స్టేషన్ ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇది కొమురవెల్లి ఆలయ భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుందన్నారు. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ పనులు కూడా ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Entire Article