ఆ ప్లాంట్ తరలించొద్దు.. వైసీపీ విజ్ఞప్తి.. కేంద్రానికి లేఖ..

1 week ago 7
తాడేపల్లిలో ఉన్న ఐవోసీఎల్ స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ తరలించవద్దంటూ కేంద్రానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. ప్లాంట్‌ను చెన్నైకు తరలించాలనే ఆలోచన విరమించుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. ఈ ప్లాంట్ మీద ఆధారపడి 200 కుటుంబాలకు బతుకుతున్నాయని.. ప్లాంట్ తరలిస్తే వారంతా రోడ్డున పడతారని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ తరలింపు ఆలోచన విరమించుకోవాలని కోరారు.
Read Entire Article