ఆ రెండు రైల్వే స్టేషన్లకు నయా లుక్.. వేగంగా అభివృద్ధి పనులు.. తిరుపతి, షిర్డీకి ట్రైన్లు

8 months ago 16
కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వికారాబాద్ జంక్షన్, తాండూరు రైల్వే స్టేషన్లలో ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రూ. 25 కోట్లతో వికారాబాద్ జంక్షన్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో ఎస్కలేటర్లు, లిఫ్టులు, విశాలమైన పార్కింగ్, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, 'వన్ స్టేషన్ వన్ ప్రాజెక్ట్' దుకాణాలు వంటివి నిర్మిస్తున్నారు.
Read Entire Article