ఆ విద్యార్థులకు శుభవార్త.. ఈ విద్యా సంవత్సరం నుంచే 15 శాతం రిజర్వేషన్లు..

10 months ago 21
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో భూమిలేని వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించింది. ఇది 2025-26 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రైతు కుటుంబాలకు ఉన్న 40 శాతం రిజర్వేషన్లలో నుంచే ఈ కోటాను కేటాయిస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ నిర్ణయం ద్వారా వ్యవసాయ రంగంలో పేద కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article