ఆ విషయంలో బీ కేర్ ఫుల్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక

8 months ago 11
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీ నేతలకు ముందు జాగ్రత్తలు చెప్పారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. ముఖ్య నేతలతో సమావేశమయ్యారు, ఈ సందర్భంగా వైసీపీ చేసే తప్పుడు ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని నేతలను అలర్ట్ చేశారు. విపక్షం చేసే దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సూచించారు. ఏదైనా సమాచారం అవసరమైతే.. ముఖ్యమంత్రి కార్యాలయం సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది.
Read Entire Article