ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక కంపెనీ.. అక్కడే.. ఫిక్స్!

1 day ago 2
ఏపీకి మరో ప్రతిష్టాత్మక కంపెనీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లులు గ్రూప్ విశాఖపట్నంలో షాపింగ్ మాల్ నిర్మించనుంది. కంపెనీ భవిష్యత్ కార్యక్రమాల వివరించే క్రమంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ యూసఫ్ అలీ ఈ విషయాలను వెల్లడించారు. భారతదేశంలో కార్యకలాపాలు విస్తరిస్తామన్న లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్.. అందులో భాగంగా ఇప్పటికే అహ్మదాబాద్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో మరొకటి నిర్మిస్తామని.. అలాగే నాగ్‌పుర్‌లోనూ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
Read Entire Article