ఆంధ్రప్రదేశ్‌లో భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనాలు పరుగులు

1 year ago 24
Earthquake In Prakasam District: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరుతో పాటుగా తాళ్లూరు మండలాల్లో పలు చోట్లు శనివారం ఉదయం భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి అక్కడే స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.
Read Entire Article