ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్!

11 months ago 15
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయే ఆక్వా రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో కలిసి బీమా పథకం అమలు చేస్తోంది. ప్రధానమంత్రి మత్స్య కిసాన్‌ సమృద్ధి సహ యోజన పథకం ద్వారా బీమా సదుపాయం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో చేపలు, రొయ్యల చెరువులు నిర్వహించే ఆక్వా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నష్ట భయం లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article