గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 23 ఏళ్లుగా ఒక వింత అలవాటు కొనసాగుతోంది. అదేంటంటే.. యూనివర్సిటీలో ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఓ కొండముచ్చు వచ్చి... వర్సిటీ ఆవరణ అంతా తిరిగుతుంది. పైగా ఓ వ్యక్తి దగ్గరుండి మరీ ఈ కొండముచ్చును సైకిల మీద తీసుకుని వస్తాడు. 2002 సంవత్సరంలో మొదలైన ఈ అలవాటు ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. మరి కొండముచ్చు ఎందుకు వర్సిటీకి వస్తుందంటే..