ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ అలర్ట్.. ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే..

8 months ago 16
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్‌బీగీతే ఆధార్ వివరాల అప్‌డేట్‌పై దృష్టి సారించారు. 5-15 ఏళ్ల మధ్య పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్‌లు, పాఠశాలల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి 10 వేల జనాభాకు ఒక CSC ఏర్పాటు చేయాలని, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ప్రసవాల వివరాలను ఈ-బర్త్ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. ఆధార్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
Read Entire Article