ఆధార్ తరహాలో భూధార్.. భూభారతి ప్రారంభంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన

11 months ago 21
తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 'భూ భారతి' చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆధార్ తరహాలో భూమికి సంబంధించి సర్వే చేసి 'భూధార్' తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. తొలి దశలో నాలుగు మండలాల్లో భూ భారతిని అమలు చేస్తామని తెలిపారు.
Read Entire Article