ఆన్‌లైన్‌లో బీటెక్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ..? ఫీజు వసూళ్ల దందాకు చెక్ పడేనా..?

9 months ago 13
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ప్రతీ కాలేజీలో 70 శాతం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తే.. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్ మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. ఇదే ప్రతీ కాలేజీకి వరంగా మారుతుంది. బీటెక్ లో సీఎస్ఈ గ్రూపునకు సంబంధించి ఒక్కో సీటుకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఫీజులను వసూలు చేస్తున్నారు.
Read Entire Article