ఆర్టీసీ బస్సులో కూడానా..? ఏకంగా డ్రైవరే ఇలా..

10 months ago 16
కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులో ఒక డ్రైవర్ 11 మంది ప్రయాణికులకు నకిలీ టికెట్లు ఇచ్చి రూ. 3,740 కాజేసే ప్రయత్నం బొల్లారం వద్ద తనిఖీల్లో బయటపడింది. కొందరికి పాత టికెట్లు, మరికొందరికి చేతితో రాసిన టికెట్లు ఇచ్చాడు. ఈ ఘటనపై డిపో మేనేజర్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇతర డిపోల్లోనూ ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. టికెటింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలని అధికారులు కోరుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article