ఆర్టీసీ బస్సులో చిల్లర గొడవ.. కండక్టర్‌ను కొట్టించిన మహిళలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

11 months ago 16
ఆర్టీసీ బస్సులో చిల్లర విషయంలో జరిగిన వాగ్వాదం కండక్టర్ మీద దాడి చేసే వరకూ వెళ్లింది. చిల్లర విషయంలో ఇద్దరు మహిళా ప్రయాణికురాళ్లు, కండక్టర్ మధ్యన వాగ్వాదం జరిగింది. అన్పమయ్య జిల్లాలోని కడప-రాజంపేట బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. వీడియోలు వైరల్ కావటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక దాడి చేసిన ప్రయాణికులు, కండక్టర్ ఇద్దరూ నందలూరు వాసులే కావటం గమనార్హం.
Read Entire Article