ఆలయంలో ఎస్కలేటర్.. ఏపీలోనే తొలిసారిగా.. ఆ గుడిలోనే..

5 months ago 10
దేవాలయంలో ఎస్కలేటర్ సదుపాయం గురించి ఎప్పుడైనా విన్నారా.. ఏపీలోనే తొలిసారిగా తలుపులమ్మ లోవ ఆలయంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేయనున్నారు. తలపులమ్మ లోవ ఆలయ పునర్నిర్మాణ పనులను రూ.17 కోట్లతో చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.4 కోట్లతో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం ఈ ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో పెన్మత్స విశ్వనాథరాజు తెలిపారు. ఎస్కలేటర్ ఏర్పాటైతే రాష్ట్రంలోనే ఈ సౌకర్యం ఉన్న తొలి ఆలయంగా నిలుస్తుందని చెప్తున్నారు.
Read Entire Article