ఆస్తుల విషయంలో జగన్ అన్యాయం.. నిజమేంటో నా దేవుడికి, నా కొడుక్కి తెలుసు: వైఎస్ విజయమ్మ

2 hours ago 1
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ అఫిడవిట్‌తో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబం ఆస్తుల పంపిణీ మీద వైసీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో.. స్పష్టత ఇస్తూ వైఎస్ విజయమ్మ ఈ అఫిడవిట్ విడుదల చేశారు. ఇందులోని అన్ని అంశాలు దేవుని సాక్షిగా వాస్తవాలు అంటూ విజయమ్మ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ అఫిడవిట్‌లో ఏముందనే వివరాల్లోకి వెళ్తే..
Read Entire Article