ఇంటర్ విద్యార్థులకు గుడ్‌‌న్యూస్.. రూపాయికే JEE మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్‌ పరీక్ష రాయొచ్చు

3 hours ago 2
Online Competitive Exam For One Rupee MPC Exams: ఏపీకి చెందిన ఓ లెక్చరర్ వినూత్నంగా ఆలోచించారు. కేవలం రూపాయికే ఆన్‌లైన్లో పోటీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించారు. ఇంటర్ విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్‌ పరీక్షలు రాసేలా వెబ్‌సైట్ రూపొందించారు. కేవలం రూపాయి చెల్లించి విద్యార్థులు ఈ పరీక్షలు రాయొచ్చు. 24/7 విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article