ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో లేని పేరు.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

10 months ago 42
సూర్యాపేట జిల్లా వెలుగుపల్లిలో ఇందిరమ్మ ఇంటి జాబితాలో పేరు లేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కనకయ్య అనే వ్యక్తిని సముదాయించి కిందకు దించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article