ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సగం మంది అనర్హులే.. జాబితాల వారీగా ఇలా..

10 months ago 15
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ పథకానికి 77.18 లక్షల దరఖాస్తులు రాగా.. పరిశీలన అనంతరం 36.03 లక్షల మంది అర్హులుగా తేలారు. మిగిలిన 41.15 లక్షల మంది అనర్హులుగా గుర్తించబడ్డారు. అర్హులు, అనర్హులను ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 జాబితాలుగా వర్గీకరించారు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హుల , అనర్హుల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article