ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ పథకానికి 77.18 లక్షల దరఖాస్తులు రాగా.. పరిశీలన అనంతరం 36.03 లక్షల మంది అర్హులుగా తేలారు. మిగిలిన 41.15 లక్షల మంది అనర్హులుగా గుర్తించబడ్డారు. అర్హులు, అనర్హులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలుగా వర్గీకరించారు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హుల , అనర్హుల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.