ఇందిరమ్మ ఇళ్ల లెక్క తేలింది.. ఆ మూడు పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..

1 year ago 41
Minister Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తూ, గత ప్రభుత్వ కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి పథకాలను కుంభకోణాలుగా విమర్శించారు. తెలంగాణ జాతిపితగా పేర్కొన్న వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ హయాంలో 24.5 లక్షల ఇందిరమ్మ గృహాలు పూర్తయ్యాయని చెప్పారు. గత పాలకులు కేవలం 60 వేల నివాసాలు మాత్రమే పూర్తి చేయగలిగారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, తమ పాలనలో 20 లక్షల గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న 4.50 లక్షల గృహాలకు ఉచిత ఇసుక సరఫరాకు ఆదేశాలిచ్చారు.
Read Entire Article