ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం విషయానికి వస్తే లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా అనేక అనుమానాలు, ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పంచాయతీ సెక్రటరీలు అవకతవకలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఆ వివరాలు..