ఇక నుంచి జిల్లాల్లోనే ఆ సేవలు.. రోగులకు ఊరట, HYD రావాల్సిన పనిలేదు

9 months ago 14
తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం వైద్య రంగంలో విశేష మార్పులు తీసుకొస్తుంది. ఆరోగ్యశ్రీ పరధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచటంతో పాటు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చికిత్సలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల ప్యాకేజీ ధరలు పెంచటంతో పాటు కొత్త చికిత్సలను కూడా చేర్చారు. తాజాగా.. జిల్లాల్లోనే మెరుగైన సేవలు అందించేందుకు రెడీ అయ్యారు.
Read Entire Article