ఇక స్కూళ్లలోనే, పూర్తి ఉచితంగా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

1 month ago 8
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి స్కూళ్లలోనే ఆధార్ సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా.. వారికి ప్రయాసలు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు మెుదటి సారి అప్డేట్‌ను పూర్తి ఉచితంగా చేయనున్నారు.
Read Entire Article