తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన కూతురు.. పెళ్లి పీటలెక్కాల్సిన సమయంలో విషాదం చోటు చేసుకుంది. అనుకోని కారణాల వల్ల పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన లక్ష్మీనరసమ్మ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురంలో జరిగింది. చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్న కూతురును చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. మరి ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...