ఈ ఏడాది 9 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్.. తెలంగాణ సర్కార్‌కు కొత్త టెన్షన్..!

1 week ago 8
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచిన తర్వాత రిటైర్మెంట్లు తక్కువగా ఉండగా.. 2025-26 నాటికి 9 వేల మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అవుతారని అంచనా. దీనివల్ల ప్రభుత్వంపై పింఛన్ల భారం పెరగనుంది. రానున్న రోజుల్లో పింఛన్లు, జీతభత్యాల చెల్లింపులు ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి.
Read Entire Article