ఈ పథకంపై అవగాహన లేక.. రూ.20 వేలు వదిలేసుకుంటున్నారు.. దరఖాస్తు చేసుకోండి..

6 months ago 9
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కుటుంబ పెద్ద మరణించినట్లయితే.. ఆ కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం లక్ష్యం అని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం అమలవుతోందని, 2017 ఏప్రిల్ 1 తర్వాత కుటుంబ పెద్ద (పురుషుడు లేదా స్త్రీ) మరణిస్తే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Read Entire Article