ఈటల రాజేందర్‌కు గులాబీ బాస్ కేసీఆర్ ఫోన్.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ

3 hours ago 1
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మీద సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈటలకు కేసీఆర్ ఫోన్ చేశారని.. మళ్లీ కలిసి పని చేద్దామని పిలిచారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై.. ఈటల రాజేందర్ స్పందించారు. కేసీఆర్ తనకు ఫోన్ చేశారనటంలో ఎలాంటి నిజం లేదని.. ఆ వార్తలన్ని పూర్తిగా నిరాధారమైనవని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. తానంటే గిట్టని వారే ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.
Read Entire Article