ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్ మూలపేట పోర్టుకు కేంద్రం శుభవార్త.. భూములు కేటాయింపు..

1 hour ago 1
శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మూలపేట పోర్టు మౌలిక వసతుల నిర్మాణం కోసం 385 ఎకరాల భూమిని కేటాయించింది. నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న సాల్ట్ భూములు కేటాయించింది. ఈ మేరకు ఏపీ మారిటైమ్ బోర్డుకు భూమిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ప్రజల తరుఫున కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
Read Entire Article