ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త.. ఫోన్ ఉంటే చాలు, ఇకపై రైల్వే స్టేషన్‌లలో చాలా ఈజీగా

1 year ago 28
Waltair Railway Division Digital Payments: ఉత్తరాంధ్రవాసులకు ముఖ్యమైన గమనిక.. చిల్లర కష్టాలకు చెక్ పెట్టే విధంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వాల్తేరు డివిజన్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్ అందబాటులోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ పేమెంట్స్‌కు అవకాశం కల్పించారు. ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు జరపొచ్చంటున్నారు. ఈజీగా క్యూ ఆర్ కోడ్‌తో చెల్లింపులు చేయొచ్చని తెలిపారు.
Read Entire Article